ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్..  జెర్సీ ధరెంతో తెలుసా?

Cricket

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్.. జెర్సీ ధరెంతో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

టోర్నమెంట్‌కు సిద్ధమైన జట్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. దాదాపు అన్ని జట్లు ఈ మెగా టోర్నీకి సిద్ధంగా ఉన్నాయి. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025- టీమ్స్ జెర్సీలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తమ జెర్సీలను ఆవిష్కరిస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ జట్లు కూడా తమ జెర్సీలను సిద్ధం చేశాయి.

భారత జట్టు కొత్త వన్డే జెర్సీ

టీమిండియా కోసం బీసీసీఐ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. భుజాలపై జాతీయ త్రివర్ణ పతాకంతో అద్భుతమైన కలర్ లో మెరిసిపోతోంది.

పాకిస్తాన్ జట్టు జెర్సీ

పాకిస్తాన్ కూడా తన కొత్త జట్టు జెర్సీని తీసుకువచ్చింది. PCB మునుపటితో పోలిస్తే జెర్సీలో అనేక మార్పులు చేసింది.  పూర్తిగా ఆకుపచ్చ రంగు డిజైన్‌ను ఎంచుకుంది.

భారత జెర్సీ ధర ఎంత?

ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకువచ్చిన భారత జెర్సీ ధర ఐసీసీ వెబ్‌సైట్‌లో రూ. 4500గా ఉంది.

పాకిస్తాన్ జెర్సీ ధర ఎంత?

పాకిస్తాన్ కొత్త 2025 జెర్సీ ధర రూ.3500 ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్

సారా-శుభ్‌మన్‌ గిల్ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు?

ఆర్సీబీ కొత్త జెర్సీలో మెరుస్తున్న స్మృతి మంధాన

Harshit rana: ఐపీఎల్ 2025 సాలరీ ఎంతో తెలుసా?