తరచుగా ముఖం కడుక్కుంటే ముఖంలోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల ముఖం పొడిబారి నిస్తేజంగా కనిపిస్తుంది.
తరచుగా ముఖం కడుక్కుంటే పొడిబారడం, దురద వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా చర్మం యొక్క పై పొర బలహీనపడి, సున్నితత్వాన్ని కోల్పోతుంది.
మళ్ళీ మళ్ళీ ముఖం కడుక్కుంటే చర్మంపై ఉండే రక్షణ పొర పొతుంది. దీని ఫలితంగా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశిస్తాయి.
తరచుగా ముఖం కడుక్కుంటే చర్మం పొడిబారి, మొటిమల సమస్యను కలిగిస్తుంది.
తరచుగా ముఖం కడుక్కుంటే చర్మం యొక్క pH సమతుల్యత దెబ్బతింటుంది. దీని ఫలితంగా చర్మంలో ఎరుపు, ఇన్ఫెక్షన్ వస్తుంది.
అతిగా ముఖం కడుక్కుంటే చర్మం యొక్క స్థితిస్థాపకత తగ్గి, వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి.
ఉదయం రాత్రి రోజుకు రెండుసార్లు మాత్రమే ముఖం కడుక్కుంటే సరిపోతుంది. చెమట, దుమ్ము ఉంటే గోరువెచ్చని నీటితో కడుక్కోండి.