
దేశంలో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ ఎండల వేడి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఏసీ ఆన్ చేయగానే గది చల్లగా మారి హాయిగా అనిపిస్తుంది. కానీ.. నిరంతరం ఏసీల్లో ఉండటం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఎండలు ముదురుతున్న కొద్దీ.. మీ ఇంట్లో ఉన్న ఏసీ కూడా బాంబులా పేలిపోయే ప్రమాదం ఉంది! ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఏసీలు పేలి ప్రాణాలు పోయిన ఘటనలు మనం చూస్తున్నాం. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? మనం చేసే ఏ '4 తప్పుల' వల్ల ఏసీ అగ్నిగోళంగా మారుతుందో.. ఇప్పుడు చూద్దాం."