video:రాష్ట్రంలో మతకల్లోలాలకు కుట్రలు... అందుకోసమే టీటీడిపై దుష్ఫ్రచారం: వైవి సుబ్బారెడ్డి

video:రాష్ట్రంలో మతకల్లోలాలకు కుట్రలు... అందుకోసమే టీటీడిపై దుష్ఫ్రచారం: వైవి సుబ్బారెడ్డి

Published : Dec 01, 2019, 09:04 PM ISTUpdated : Dec 01, 2019, 09:08 PM IST

తిరుమల తిరుపతి బోర్డుపై కావాలనే కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని... అందులో భాగంగా అన్యమత ప్రచారం జరుగుతుననట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

తిరుమల తిరుపతి బోర్డుపై కావాలనే కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని... అందులో భాగంగా అన్యమత ప్రచారం జరుగుతుననట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఏబీఎన్ రాధాకృష్ణతో కలిసి ఈ కుట్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని... రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆరోపించారు.  ఇలాంటి కుట్రలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
08:34తిరుమల శ్రీవారి దర్శనంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్