కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

Published : Jul 13, 2023, 04:46 PM IST

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. 

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. సీఎం బాటలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నడుస్తున్నాడు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో శ్రీ రాజశ్యామల, చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు. రోహిత్ రెడ్డి సతీసమేతంగా పూజలు చేపట్టారు. 

07:39MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu
24:22BRS Boycotts Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట బిఆర్ఎస్ నాయకుల నిరసన| Asianet News Telugu
04:01Kavitha Pressmeet: నా రక్తం ఉడుకుతోంది KCRపై CMరేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కవిత | Asianet News Telugu
02:02Drunk Drive Check: మద్యం మత్తులో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి | Asianet News Telugu
05:44Deputy CM Bhatti Vikramarka: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్| Asianet Telugu
03:22Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu
05:54CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు | Asianet News Telugu
06:50Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
06:54KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu
07:30Hyderabad Police Commissioner VC Sajjanar Celebrate New Year at Charminar HYD | Asianet News Telugu