కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

Published : Jul 13, 2023, 04:46 PM IST

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. 

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. సీఎం బాటలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నడుస్తున్నాడు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో శ్రీ రాజశ్యామల, చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు. రోహిత్ రెడ్డి సతీసమేతంగా పూజలు చేపట్టారు. 

20:01కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa
16:41తవ్వే కొద్దీ గుట్టలు గా అప్పులు బయట పడుతున్నాయి | CM Revanth Reddy Launches Telangana Rythu Bharosa
25:52Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu
28:30నల్గొండ భహిరంగ సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Inaugurates Development Works
37:32ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంరేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం | Asianet News Telugu
05:51క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
17:28నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu
02:44సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
03:17Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
22:19CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్