కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

Published : Jul 13, 2023, 04:46 PM IST

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. 

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. సీఎం బాటలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నడుస్తున్నాడు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో శ్రీ రాజశ్యామల, చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు. రోహిత్ రెడ్డి సతీసమేతంగా పూజలు చేపట్టారు. 

04:16YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
35:02CM Revanth Reddy: పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
03:08Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
05:07CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu
03:33సీఐడీ విచారణకు Padi Kaushik Reddy | Sammakka-Saralamma Jatara Case | BRS MLA | Asianet News Telugu
25:33CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం | AI Challenges | Asianet News Telugu
05:46Jayalalitha Assets: హైదరాబాద్‌లో జయలలిత భవనానికి GHMC సీల్.. అసలు కారణం ఇదే | Asianet News Telugu
06:49హైదరాబాద్‌లో హనుమజ్జయంతి వేడుకలు.. అంజన్నకు సజ్జనార్ పూజలు | Asianet News Telugu
02:12చిరంజీవి, బాలకృష్ణ, పవన్.. హీరోలుDrugs Testచేయించుకుంటేనే సినిమాలురిలీజ్ చేయాలి| Asianet News Telugu
03:00VC Sajjanar:సైబర్ నేరాల నుండి సామాన్యులనుకాపాడటంలో బ్యాంకుఉద్యోగులదే కీలక పాత్ర| Asianet News Telugu