JNU campus : ముసుగులేసుకుని వచ్చి చితకబాదేశారు...

Jan 6, 2020, 12:02 PM IST

ఢిల్లీ జెఎన్ యూలో విద్యార్థియూనియన్ ప్రెసిడెంట్, విద్యార్థుల మీద ముసుగు వ్యక్తులు దాడులు చేశారు. ఏంటిది? మీరెవరు? ఎవర్ని భయపెట్టాలని  చూస్తున్నారు? ...ఏబీవీపీ గోబ్యాక్...అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. దాడికి నిరసనగా హాస్పిటల్ బయట జై భీమ్ నినాదాలు హోరెత్తాయి.