Feb 18, 2020, 12:54 PM IST
చైనా లోని, వుహాన్ నుండి వచ్చిన మొదటి బ్యాచ్ భారతీయులను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఫిబ్రవరి 17 న కలిశారు. చావ్లాలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) క్వారంటైన్ ఫెసిలిటీ వద్ద ఆయన వారిని కలిశారు. మొదటి బ్యాచ్ పూర్తి స్క్రీనింగ్ తర్వాత వారి ఇళ్లకు బయలుదేరింది.