కరోనా వైరస్ : చైనాలోని భారతీయులు తిరిగి సొంతగూటికి...

Feb 1, 2020, 11:07 AM IST

చైనాలోని భారతీయులను ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చైనాలోని వుహాన్ చేరుకుంది. మొదటి బ్యాచ్ భారతీయులు ప్రత్యేకవిమానంలో ఎక్కారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో వందలాదిమంది చనిపోయిన విషయం తెలిసిందే.