కదిలేదే లేదు... కనీసం మా పిల్లలకైనా ఒక సమర్థ, సుస్థిర దేశం కావాలి : శ్రీలంక నిరసనకారులతో గ్రౌండ్ జీరో నుంచి

కదిలేదే లేదు... కనీసం మా పిల్లలకైనా ఒక సమర్థ, సుస్థిర దేశం కావాలి : శ్రీలంక నిరసనకారులతో గ్రౌండ్ జీరో నుంచి

Published : Jul 14, 2022, 09:27 AM IST

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. 

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ఎమర్జెన్సీ విధించినప్పటికీ... నిరసనకారులు తగ్గేదేలే అంటూ శ్రీలంక అధ్యక్షా భవనం నుంచి బయటకు వెళ్లేదేలా అంటున్నారు. ఆర్మీ, పోలీస్ అధికారులను విక్రమసింఘే పరిస్థితిని అదుపులోకి తీసుకురమ్మని చెప్పినప్పటికీ... ఒకవేళ పోలీసులు రంగప్రవేశం చేస్తే పరిస్థితి మరింత అదుపుతప్పొచ్చనే అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ జీరో నుంచి ఏషియానెట్ న్యూస్ మీకోసం ఎక్సక్లూసివ్ గా అక్కడి నిరసనకారులతో మాట్లాడుతూ వారి మనోభావాలను, వారు ఏమి కోరుకుంటున్నారో మీ ముందుకు తీసుకొస్తుంది..!

02:56బాక్సింగ్ డే టెస్ట్: బుమ్రాకు భయపడలేదు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్.. ఎవరతను?
04:11అంతరిక్షంలో క్రిస్మస్‌ వేడుకల్లో సునీతా విలియమ్స్‌
30:34గయానా పార్లమెంటులో మోదీ ప్రసంగం
03:02భూమి అంతం అవుతుందా? శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు
02:15లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ
02:41ఒలింపిక్ కాంస్య పతక విజేత మను భాకర్‌తో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ
01:52ఏషియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ : ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత మ‌ను భాక‌ర్ ఏం చెప్పారో తెలుసా?
00:34పారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా.. స్టైల్ లో మామ చిరుతో ఉపాసన ఎలా పోటీ పడుతుందో చూడండి..
02:21ఈ సారి ఒలంపిక్స్ లో ఇండియాకి మెడల్‌ పక్కా.. హాకీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ సింగ్‌తో ఏషియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌
01:48ఇండియన్‌ క్రీడాకారులపై ఫ్రెంచ్‌ రాయబారి ఎలా ప్రశంసలుకురిపిస్తున్నాడో చూడిండి..