ఒలింపిక్స్ ప్రారంభోత్సవం వేళ పారిస్ రైలు నెట్‌వర్క్ పై దాడి..

ఒలింపిక్స్ ప్రారంభోత్సవం వేళ పారిస్ రైలు నెట్‌వర్క్ పై దాడి..

Published : Jul 26, 2024, 08:56 PM IST

పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న తరుణంలో పారిస్ రైల్వే నెట్‌వర్క్ పై జరిగిన భారీ దాడి ఫ్రాన్స్ ను షాక్ కు గురిచేసింది. ఫ్రాన్స్ హై-స్పీడ్ TGV రైలు నెట్‌వర్క్‌పై ఈ దాడి జరిగిందని సమాచారం. దీంతో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు, ఫ్రెంచ్ రాజధానికి హైస్పీడ్ రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 50 వేల మంది పై ప్ర‌భావం ప‌డింది.

ఒలింపిక్స్ ప్రారంభోత్సవం వేళ పారిస్ రైలు నెట్‌వర్క్ పై దాడి.. 

02:56బాక్సింగ్ డే టెస్ట్: బుమ్రాకు భయపడలేదు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్.. ఎవరతను?
04:11అంతరిక్షంలో క్రిస్మస్‌ వేడుకల్లో సునీతా విలియమ్స్‌
30:34గయానా పార్లమెంటులో మోదీ ప్రసంగం
03:02భూమి అంతం అవుతుందా? శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు
02:15లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ
02:41ఒలింపిక్ కాంస్య పతక విజేత మను భాకర్‌తో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ
01:52ఏషియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ : ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత మ‌ను భాక‌ర్ ఏం చెప్పారో తెలుసా?
00:34పారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా.. స్టైల్ లో మామ చిరుతో ఉపాసన ఎలా పోటీ పడుతుందో చూడండి..
02:21ఈ సారి ఒలంపిక్స్ లో ఇండియాకి మెడల్‌ పక్కా.. హాకీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ సింగ్‌తో ఏషియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌
01:48ఇండియన్‌ క్రీడాకారులపై ఫ్రెంచ్‌ రాయబారి ఎలా ప్రశంసలుకురిపిస్తున్నాడో చూడిండి..