500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ... భారత్ నుంచి 4వ ప్లేయర్ గా రికార్డు

Jul 18, 2023, 4:32 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటిదాకా 9 మంది ప్లేయర్లు మాత్రమే 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడారు..