బాబు విశాఖ టూర్: టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

బాబు విశాఖ టూర్: టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

Bukka Sumabala   | Asianet News
Published : Feb 27, 2020, 05:56 PM IST

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్టణం వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి..

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్టణం వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి. చంద్రబాబును  కాన్వాయ్ పై వైసీపీ కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. ఎయిర్ పోర్టులోనే బాబు కాన్వాయ్ ను నాలుగు గంటలకు పైగా నిలిచిపోయింది. బాబును వెనక్కి వెళ్లాలని  పోలీసులు కోరారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. ముందస్తుగా బాబును అరెస్ట్ చేశారు.చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకోవడంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.

02:52Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
11:44Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu
08:02AP Food Commission Serious 🔥 జనం నమ్మి డబ్బులు ఇస్తే.. మీరు ఎందుకు నమ్మలేరు? | Asianet News Telugu
22:20Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
18:42వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స: పయ్యావుల కేశవ్| Asianet News Telugu
09:56వైఎస్సార్ మరణం పై వివాదం అచ్చెన్నాయుడు vs బొత్స | YSR Controversy | TDP vs YCP | Asianet News Telugu
63:55రాష్ట్రానికి రానున్న ప్రాజెక్ట్స్ ఇవే మంత్రి ప్రెస్ మీట్ | Minister Kolusu Parthasarathy Pressmeet
05:39నేను ప్రశ్నలు అడుగుతా.. మీరు రెడీయా? నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్| Asianet News Telugu
03:52Tragedy at Waterfall in Alluri District| సెల్ఫీ సరదా.. ముగ్గురు అమ్మాయిలు!! | Asianet News Telugu
05:58AP Food Commission: అన్నిటికీ అలా అంటే కుదరదు | Anakapalli BC Welfare Hostel| Asianet News Telugu