వల్లభనేని వంశీ, కొడాలి నానిని అందుకే టార్గెట్‌ చేశారు: YS Jagan Slams Chandrababu | Asianet Telugu

Published : Feb 18, 2025, 04:00 PM IST

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. జగన్ వెంట వైసీపీ నాయకులు కొడాలి నాని, తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత సామాజికవర్గంలో ఎవరైనా ఎదిగితే ఓర్చుకోలేరని... అందుకే వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్లను చంద్రబాబు, లోకేశ్ టార్గెట్ చేశారని విమర్శించారు.

12:24లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
08:34ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers
18:03సింగపూర్ లో స్ట్రీట్ పోల్స్ టచ్ చేస్తే కొంచెం కూడా దుమ్ము లేదు Nara Lokesh Meets Teachers
04:47ఇలా చేస్తే ప్రతీ విద్యార్థి టాపరే లోకేష్ కి అదిరిపోయే ఐడియా ఇచ్చిన టీచర్| Nara Lokesh Meets Teachers
10:49చాగంటి చెప్పిన ఆ ఒక్క మాటకి మంత్రి లోకేష్ ఫిదా | Chaganti | Nara Lokesh | Asianet News Telugu
35:15మేకుల దేవుడు ఎవరన్నారు.. శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలపైరఘురామ కౌంటర్ | Raghurama Krishnam Raju
11:59సింగపూర్ ఎడ్యుకేషన్ చూసి లోకేష్ కి అదిరిపోయే ఐడియా ఇచ్చిన టీచర్ | Nara Lokesh Meets Teachers
05:22మీ ప్రభుత్వంలోనే అవార్డు తీసుకున్నాను... లోకేష్ ఆనందం చూడండి | Nara Lokesh Meets Teachers
12:29సింగపూర్ లో చేసినట్టు చేస్తే డల్ స్టూడెంట్ కూడా టాపర్ అవుతాడు | Nara Lokesh Meets Teachers
14:24పెద్ద క్రైమ్ ఇది.. హాస్టల్ వార్డెన్ కు ఫుడ్ కమీషన్ చైర్మన్ వార్నింగ్ | AP Food Commission Chairman