దివ్య తేజస్విని హత్య కేసు : అతనివన్నీ డ్రామాలే... అసలేం జరిగిందంటే...

Oct 19, 2020, 8:26 PM IST

కలకలం సృష్టించిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు ఓ కీలక మలుపు తిరిగింది. నాగేంద్ర కక్ష తోటే దివ్యను హత్య చేశాడని, దివ్యకు నాగేంద్రకు పెళ్లి కాలేదని..పోలీసులు నిర్థారణకు వచ్చారు. వారిద్దరూ అపరిచితులేనని తేల్చారు.