ఏపీ క్యాబినెట్ సమావేశాలు : పోలీసుల పహారాలో ప్రకాశం బ్యారేజ్

Jan 20, 2020, 11:24 AM IST

అమరావతి, ప్రకాశం బ్యారేజీపై నేటి ఉదయం నుంచి రాకపోకలు నిలిపివేశామని పోలీసులు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.