ఎంపీ నందిగం సురేశ్‌కి రాజధాని సెగ

ఎంపీ నందిగం సురేశ్‌కి రాజధాని సెగ

Bukka Sumabala   | Asianet News
Published : Feb 02, 2020, 04:16 PM IST

వైసీపీ నేత, ఎంపీ నందిగం సురేశ్‌కి రాజధాని సెగ ఎదురైంది.

వైసీపీ నేత, ఎంపీ నందిగం సురేశ్‌కి రాజధాని సెగ ఎదురైంది. ఆదివారం నందిగామకు వచ్చిన ఆయనకు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గులాబీ పూలతో స్వాగతం పలికారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సురేశ్.. వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ ముందుకు సాగడంతో పాటు మీ అంతు చూస్తానంటూ విద్యార్ది సంఘాల నాయకులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఎంపీ వ్యాఖ్యలపై టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

09:29పింఛన్ ఇవ్వడానికి వెళ్లిన సీఎం.. దీనస్థితి చూసి ఎమోషనల్ | Asianet News Telugu
41:10అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం | Sri Sita Rama Kalyanam at Ontimitta | Andhra Pradesh
07:28జగన్ సృష్టించిన గందరగోళానికి నేటితో తెర | Somireddy ChandramohanReddy on Amaravati | Asianet Telugu
10:34ఒంటిమిట్ట కోదండ రామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు | Ontimitta Kodanda Rama Kalyanam
16:19ఇకపై జగన్ మూడు ముక్కలాట ఆడలేడు: CM Ramesh Speech On Amaravati | Asianet News Telugu
07:50మనువడు దేవాన్ష్ తో కలిసి కోదండ రాముని సేవలో సీఎం చంద్రబాబు | Ontimitta Kodanda Rama Kalyanam
02:23బాబు, పవన్ 12ఏళ్లుగా ఎక్కడ కాపురం ఉంటున్నారు? | YS Jagan on Amaravati | Asianet News Telugu
13:17రాజధాని అమరావతిపై తెలుగులో అదరగొట్టిన పెమ్మసాని | Pemmasani Chandrasekhar | Asianet News Telugu
02:29అమరావతిపై మాట్లాడుతుంటే వైసీపీ వాకౌట్ చేయడం దుర్మార్గం | MP AppalaNaidu | Asianet News Telugu
14:29అమరావతిపై వైసీపీ వైఖరి ఇదే.. పార్లమెంటులో బయటపెట్టిన మిథున్ రెడ్డి | Asianet News Telugu