సైకో చేతిలో అంధ యువతి హత్య... మార్చురీ వద్ద వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న మహిళలు..

సైకో చేతిలో అంధ యువతి హత్య... మార్చురీ వద్ద వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న మహిళలు..

Published : Feb 13, 2023, 04:31 PM IST

విజయవాడ : గుంటూరు జిల్లా తాడేపల్లిలో సైకో చేతిలో దారుణ హత్యకు గురయిన అంధురాలు ఎస్తేరు రాణి మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించారు.

విజయవాడ : గుంటూరు జిల్లా తాడేపల్లిలో సైకో చేతిలో దారుణ హత్యకు గురయిన అంధురాలు ఎస్తేరు రాణి మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించారు.ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ వద్దకు చేరుకున్న పద్మ మృతురాలు తల్లి, పెద్దమ్మతో పాటు ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. జరిగిన సంఘటన గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్న పద్మ మహిళా కమీషన్ అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. 

అయితే వాసిరెడ్డి పద్మ వచ్చిన సమయంలోనే హాస్పిటల్ వద్దకు తాడేపల్లి మహిళలు, టిడిపి నాయకులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఛైర్ పర్సన్ కారుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేపట్టారు. మహిళల పై జరుగుతున్న దాడులపై పద్మ స్పందించాలని... లేదంటే మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేసారు. ఇలా ఆందోళన చేపట్టిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడంతో వాసిరెడ్డి పద్మ కూడా అక్కడినుండి వెళ్లిపోయారు. 

66:49ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు | YS Jagan Attends Ugadi Panchanga Sravanam 2026 | Asianet News Telugu
14:20AP Food Commission Appriciate Anganwadi Worker: అంగన్వాడి టీచర్ కు సత్కారం | Asianet News Telugu
09:03ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
22:11దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu
41:36YS Jagan Attends Iftar Dinner: ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్| Asianet Telugu
04:04Drug Abuse: డ్రగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకుప్రత్యేక ఆపరేషన్లు | Amaravati | Asianet News Telugu
19:15YS Sharmila Pressmeet: వివేకా హత్యపై షర్మిల సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
05:14Divyang Shakti Scheme Launched: దివ్యాంగులతో బస్సులో ప్రయాణించిన బాబు, పవన్, లోకేష్ | Asianet Telugu
07:31Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం | Asianet News Telugu
17:10Nara Lokesh Speech: మంగళగిరి మయూరీ టెక్ పార్క్‌లో APEDB కార్యాలయం ప్రారంభం | Asianet News Telugu