మాచర్లలో టెన్త్ విద్యార్థిని మిస్సింగ్ ... హాస్టల్ వార్డెనే ఇంతపని చేసాడా?

మాచర్లలో టెన్త్ విద్యార్థిని మిస్సింగ్ ... హాస్టల్ వార్డెనే ఇంతపని చేసాడా?

Published : Oct 07, 2022, 04:07 PM IST

పల్నాడు జిల్లా మాచర్లలో పదో తరగతి విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది.  

పల్నాడు జిల్లా మాచర్లలో పదో తరగతి విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది.  గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న బాలిక హాస్టల్లో వుండేది. అయితే దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. ఆమె ఆఛూకీ కోసం వెతికిన తల్లిదండ్రులు ఎక్కడా జాడలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలా బాలిక మిస్సింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో హాస్టల్ వార్డెన్ గా పనిచేసిన శ్రీనివాసరావుపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడే తమ పాపను కిడ్నాప్ చేసివుంటాడని అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు వార్డెన్ విషయం బయటకు రాకుండా చూస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు బాలిక కోసం గాలిస్తున్నారు. బాలిక మిస్సింగ్ తో తమకు ఎలాంటి సబంధం లేదని స్కూల్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. 

09:17ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families
33:42మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ ఎమోషనల్ | YS Jagan Visits Visakhapatnam to Console Families
31:11మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Visits Visakhapatnam
10:57ప్ర‌భుత్వ దౌర్జ‌న్యాల‌ను చూస్తూ ఊరుకోము కూటమిపై రెచ్చిపోయిన అంబటి | Ambati Rambabu Press meet
16:43CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
19:38పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works
11:36విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ | AP State Food Commission Chairman
08:44ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సభలో నిమ్మల సూపర్ స్పీచ్ | Minister Nimmala Ramanaidu Powerful Speech
04:38ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
32:52పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage