అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. నారాలోకేష్

అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. నారాలోకేష్

Bukka Sumabala   | Asianet News
Published : Jun 15, 2020, 11:40 AM IST

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ అనంతపురం చేరుకున్నారు. 

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ అనంతపురం చేరుకున్నారు.  జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారని, కావాలని అరెస్టులు చేస్తున్నారని జగన్ ప్రబుత్వాన్ని దుయ్యబట్టారు. అన్నీ రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. తొందరలోనే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. వాహనాల కొనుగోలు ఆరోపణలపై అరెస్టయిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేష్ అనంతపురం వచ్చిన సంగతి తెలిసిందే. 

49:12Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
26:51టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu
03:13Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu
19:43రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy | Asianet News Telugu
32:08Yarlagadda Venkata Rao Slams Jagan Mohan Reddy | AP Development | TDP VS YCP | Asianet News Telugu
02:58సరుకు, సామాన్లు పదాలు బూతులుగా ఎందుకు మారాయి? | Telugu Explainer | Asianet News Telugu
98:19World Telugu Mahasabhalu in Guntur: ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు | Asianet News Telugu
12:17Atchannaidu Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి బీజం వేసింది చంద్రబాబే| Asianet News Telugu
03:35Abhisheka Darshanam Open for Public: సామాన్య భక్తులకూ శ్రీవారి అభిషేక దర్శనం.. |Asianet news telugu
22:07YCP Comments on Bhogapuram Airport | Ganta Srinivasa Rao HitsBack | TDP VS YCP | Asianet News Telugu