Video news : ప్రాణాల మీదికి తెచ్చిన పాత కక్షలు

Nov 23, 2019, 4:27 PM IST

కృష్ణాజిల్లా నందిగామలో పాత కక్షలు ఒకరి ప్రాణాల మీదికి తెచ్చాయి. కొత్తకంచ గ్రామంలోని రెండు వర్గాల మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ వర్గం గేదెలు రోడ్డుపై కట్టేయడంతో తిరుపతిబాబు, ఏసోబులు గొడవ పడ్డారు. నిన్నటి గొడవపై ఏసోబు తాత చిన్నయ్య మాట్లాడుతుండగా తిరుపతిరావు ఏసోబు పై గోడ్డలితో దాడిచేశాడు. ఏసోబు పరిస్థితి విషమంగా ఉంది.