video news : లంచం తీసుకున్నట్టు సంతకం పెట్టమంటూ నిరసన

video news : లంచం తీసుకున్నట్టు సంతకం పెట్టమంటూ నిరసన

Published : Nov 19, 2019, 04:42 PM IST

కడప గోపవరం మండలం ఎస్.రామాపురం పంచాయితీ సెక్రటరీ వెంకటసుబ్బయ్యపై ప్రజలు తిరగబడ్డారు.

కడప గోపవరం మండలం ఎస్.రామాపురం పంచాయితీ సెక్రటరీ వెంకటసుబ్బయ్యపై ప్రజలు తిరగబడ్డారు. జమీన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు 2 వేలు డిమాండ్ చేశాడని బాధితులు చెబుతున్నారు. ఎం.పి.డి.వో కార్యాలయంలోనే 2వేలు ఇచ్చి సంతకాలు చేయమని బాదితులు నిరసన చేశారు.ఈ ఘటనతో బిత్తరపోయిన అధికారులు, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

11:06Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
07:34Sandhyarani: అంగన్వాడీల 9కోర్కెలు పూర్తి చేశాం.. త్వరలో ఇది కూడా పూర్తి చేస్తాం| Asianet News Telugu
07:26AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy on Anganwadi Centres | Asianet News Telugu
04:16అల్లూరి సీతారామరాజు జిల్లాలో YS Jaganకు ఘన స్వాగతం..జనసంద్రంలా మారిన Araku | Asianet News Telugu
02:52విశాఖలో వాసుపల్లి గణేష్ ఇంటికి వైఎస్ జగన్ | Blesses Newlywed Couple | YSRCP | Asianet News Telugu
06:44Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
29:04CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
07:59Nara Lokesh Speech: అసెంబ్లీలో నియామకాల సవరణ బిల్లుప్రతిపాదించిన మంత్రి లోకేష్ | Asianet News Telugu
16:41Nara Lokesh Fire on YCP: దేవుడు మిమ్మల్ని వదలడు అసెంబ్లీ లో లోకేష్ ఉగ్రరూపం| Asianet News Telugu
03:17Srikakulam Collector సుడిగాలి పర్యటన.. పరుగులు పెట్టిన షాపుల యజమానులు | Asianet News Telugu