Video news : ఒకప్పుడు కన్నీరు పెట్టించిందే ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..

Nov 23, 2019, 12:38 PM IST

తాజాగా పెరిగిన ఉల్లి ధరలతో కర్నూలు ఉల్లి మార్కెట్ కళకళలాడుతోంది. భారీ వరదలకు మహారాష్ట్రలాంటి ప్రాంతాల్లో ఉల్లి పంట దిగుబడి రాకపోవడంతో...ధరలు అమాంతంగా కొండెక్కాయి. దీంతో బహిరంగ మార్కెట్లో మొదటి రకం కేజీ ఉల్లి 90- 100 రూపాయలు పలుకుతోంది. ఉల్లిని పండించిన రైతన్నకు మాములు ఉల్లి 55-65 రూపాయల వరకు వస్తుంటే నాణ్యమైన ఉల్లికి 75 రూపాయల వస్తోంది. దీంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు.