Video : రాజధాని తరలిపోతుందని.. మనసు వికలమై...

Video : రాజధాని తరలిపోతుందని.. మనసు వికలమై...

Published : Jan 08, 2020, 05:57 PM IST

అమరావతి, కృష్ణాయపాలెంలో గుండె పోటుతో మృతి చెందిన అద్దేపల్లి కృపానందంకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. 

అమరావతి, కృష్ణాయపాలెంలో గుండె పోటుతో మృతి చెందిన అద్దేపల్లి కృపానందంకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు జవహర్, డొక్కా మాణిక్య వరప్రసాద్,పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు,టిడిపి నేత వర్ల రామయ్య,సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావులుకృపానందం అంతిమయాత్ర లో పాల్గొన్నారు. 

07:37Minister Nadendla Manohar: చుక్క నెయ్యి కూడా లేదు వైసీపీ పై నాదెండ్ల ఫైర్| Asianet News Telugu
22:17YS Jagan Ibrahimpatnam Tour: జగన్ పర్యటనలో జనసంద్రమైన రోడ్లు| Asianet News Telugu
01:55YS Jagan Visits Jogi Ramesh House: జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన జగన్ | Asianet News Telugu
34:10YS Jagan Ibrahimpatnam Tour: జోగి రమేష్ ఇంటి ముందు జగన్ సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
06:34YS Sharmila Comments on Modi: గాడ్సే, మోదీ ఇద్దరూ ఒకటే షర్మిల సంచలన కామెంట్స్| Asianet News Telugu
09:24CM Chandrababu Naidu Speech: కర్నూలు జిల్లాలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
02:08YS Jagan Ibrahimpatnam Tour: జోగిరమేష్ ఇంటికి జగన్ అభిమానులతో దద్దరిల్లిన హైవే| Asianet News Telugu
12:42Nagababu: వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడే టీటీడీలో వివాదాలు ఎందుకు? | Asianet News Telugu
05:05YS Jagan Attends Legislative Council Chairman Koyye Mosen Raju Son Wedding | Asianet News Telugu
04:07మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu