వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎందుకు వివాదాలు తలెత్తుతున్నాయంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.