Video : తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారు

Dec 14, 2019, 4:07 PM IST

రాజధాని ప్రాంతంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామనిమంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో అన్నారు.రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని, అమరావతిలో భవనాలు నిర్మాణ దశలో ఉన్నవాటిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో దుర్భాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదని, తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని విరుచుకుపడ్డారు.