ఏపీ రాజధాని రగడ : రాజధానికోసం కాలభైరవ మహాయజ్ఞం..

ఏపీ రాజధాని రగడ : రాజధానికోసం కాలభైరవ మహాయజ్ఞం..

Bukka Sumabala   | Asianet News
Published : Jan 18, 2020, 11:08 AM IST

అమరావతి కోసం తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కాలభైరవ మహాయజ్ఞం తలపెట్టారు.

అమరావతి కోసం తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కాలభైరవ మహాయజ్ఞం తలపెట్టారు. ఈరోజు అంటే జనవరి 18నుండి జనవరి 26వ తేది వరకు ఈ యజ్ఞం చేయనున్నారు. ఈ 9 రోజులపాటు ఉదయం, సాయంత్రం యజ్ఞం జరుగుతుందన్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చాలన్న సీఎం జగన్ మనసు మారి రాజధాని ఇక్కడే ఉండాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

03:14AP & Telangana Weather:తెలుగు రాష్ట్రాల్లో పగలు మండే ఎండలు రాత్రి భారీ వర్షాలు | Asianet News Telugu
03:34Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
08:07Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
146:27సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu
26:01Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu
04:25తెలుగు రాష్ట్రాల్లోఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్: Andhra Pradesh & Telangana Rain Alert| Asianet Telugu
15:01Vangalapudi Anitha: మహిళలకు 33% రిజర్వేషన్ హోమ్ మంత్రి అనిత | Asianet News Telugu
21:46Mahanaadu 2026: రాష్ట్రానికి దిష్టి తగిలింది.. జగన్ పరువు తీసినహోమ్ మంత్రి అనిత| Asianet Telugu
25:08Ram Mohan Naidu Speech: మహానాడులో రామ్మోహన్ నాయుడు స్పీచ్ కి దద్దరిల్లిన సభ | Mahanaadu2026
24:50Are Syamala Strong Comments: కూటమిపై రెచ్చిపోయిన శ్యామల | Asianet News Telugu