ఏపీ రాజధాని రగడ : రాజధానికోసం కాలభైరవ మహాయజ్ఞం..

Jan 18, 2020, 11:08 AM IST

అమరావతి కోసం తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కాలభైరవ మహాయజ్ఞం తలపెట్టారు. ఈరోజు అంటే జనవరి 18నుండి జనవరి 26వ తేది వరకు ఈ యజ్ఞం చేయనున్నారు. ఈ 9 రోజులపాటు ఉదయం, సాయంత్రం యజ్ఞం జరుగుతుందన్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చాలన్న సీఎం జగన్ మనసు మారి రాజధాని ఇక్కడే ఉండాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.