ఏపీ రాజధాని రగడ : రాజధానికోసం కాలభైరవ మహాయజ్ఞం..

అమరావతి కోసం తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కాలభైరవ మహాయజ్ఞం తలపెట్టారు.

అమరావతి కోసం తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కాలభైరవ మహాయజ్ఞం తలపెట్టారు. ఈరోజు అంటే జనవరి 18నుండి జనవరి 26వ తేది వరకు ఈ యజ్ఞం చేయనున్నారు. ఈ 9 రోజులపాటు ఉదయం, సాయంత్రం యజ్ఞం జరుగుతుందన్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చాలన్న సీఎం జగన్ మనసు మారి రాజధాని ఇక్కడే ఉండాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu