యేటా గోదావరికి 50లక్షల వరదా?.. బుద్ది మోకాళ్లలో ఉందా, అరికాళ్లలోనా.. అనిల్ కుమార్

యేటా గోదావరికి 50లక్షల వరదా?.. బుద్ది మోకాళ్లలో ఉందా, అరికాళ్లలోనా.. అనిల్ కుమార్

Published : Jun 29, 2020, 04:09 PM IST

పోలవరంలో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదు, కేంద్రం ఆ విషయమే చెబితే.. 

పోలవరంలో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదు, కేంద్రం ఆ విషయమే చెబితే.. పోలవరంలో అవినీతే జరగలేదని ప్రచారమా..? అంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పట్టిసీమలో 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ చెప్పింది. కానీ ఓ వర్గం మీడియా ఎల్లో రాతలు మాత్రం పట్టిసీమలో కూడా అవినీతి లేదని మాట్లాడుతున్నారన్నారు. పోలవరానికి 50 లక్షల వరదా? అసలెప్పుడైనా అంత వచ్చిందా? నోటికేదొస్తే అది మాట్లాడడమే.. అంటూ దుయ్యబట్టారు. 

04:21వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
05:13Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu
07:51AP & Telangana Weather Update: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు వర్షాల హెచ్చరిక | Asianet News Telugu
04:41Roja Selvamani Fires On Kirrak RP | Kirrak RP Mahanadu Speech | Asianet News Telugu
05:20Varudu Kalyani Comments: మహానాడు కాదు.. దగానాడు.. వరుదు కల్యాణి కామెంట్స్| Asianet News Telugu
06:30ప్రెస్ మీట్ పెట్టి మరీ మహానాడు సినిమా చూపించిన అంబటి | Ambati Rambabu | Asianet News Telugu
05:54Mahanadu 2026: తెలుగు ఉక్కు మహిళలను సన్మానించిన సీఎం చంద్రబాబు| Asianet News Telugu
05:42Perni Nani రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాలు పేర్ని నాని| Asianet News Telugu
05:26RK Roja Comments: చంద్రబాబుని మించిన మోసగాడు లోకేష్‌: ఆర్కే రోజా | Asianet News Telugu
07:10సీఎం చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు | Kodali Nani Comments to CM Chandrababu | Asianet News Telugu