యేటా గోదావరికి 50లక్షల వరదా?.. బుద్ది మోకాళ్లలో ఉందా, అరికాళ్లలోనా.. అనిల్ కుమార్

యేటా గోదావరికి 50లక్షల వరదా?.. బుద్ది మోకాళ్లలో ఉందా, అరికాళ్లలోనా.. అనిల్ కుమార్

Published : Jun 29, 2020, 04:09 PM IST

పోలవరంలో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదు, కేంద్రం ఆ విషయమే చెబితే.. 

పోలవరంలో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదు, కేంద్రం ఆ విషయమే చెబితే.. పోలవరంలో అవినీతే జరగలేదని ప్రచారమా..? అంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పట్టిసీమలో 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ చెప్పింది. కానీ ఓ వర్గం మీడియా ఎల్లో రాతలు మాత్రం పట్టిసీమలో కూడా అవినీతి లేదని మాట్లాడుతున్నారన్నారు. పోలవరానికి 50 లక్షల వరదా? అసలెప్పుడైనా అంత వచ్చిందా? నోటికేదొస్తే అది మాట్లాడడమే.. అంటూ దుయ్యబట్టారు. 

14:12AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
08:04నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu
02:46Gade Sai Krishna Case: నేనెలాంటి సెటిల్మెంట్లు చేయలేదు | Janasena leader Ammisetty Vasu | Asianet
03:14Gade Sai Krishna Case: సీఎం చంద్రబాబును చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న గాదె సాయి కృష్ణ తల్లి
72:39Nara Lokesh Speech: ఐసిసి ప్లీనరీ సమావేశంలోనారా లోకేష్ అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
09:53Minister Nara Lokesh Pressmeet: కోల్‌కతాలో మీడియాతో మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
05:54AP Food Commission Chairman: అధికారికి వార్నింగ్ ఇచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
04:22Gade Sai Krishna: నా కొడుకయ్యా..! సాయికృష్ణ ఫొటోలు చూసి షాకైన YS Jagan | Asianet News Telugu
05:38Gade Sai Krishna: ఆ CI మామూలోడు కాదు.. YS Jagan ముందు బోరుమన్న సాయికృష్ణ ఫ్యామిలీ | Asianet Telugu
05:59బూడిద అయినా ఇప్పించండయ్యా.. YS Jaganను చూసి బోరున ఏడ్చిన Gade SaiKrishna తల్లి | Asianet News Telugu