విశాఖకు చేరుకున్న మిడతల దండు?!

విశాఖకు చేరుకున్న మిడతల దండు?!

Bukka Sumabala   | Asianet News
Published : May 29, 2020, 11:13 AM IST

విశాఖ జిల్లా, కసింకోట మండలంలో మిడతలు కలకలం రేపుతున్నాయి.

విశాఖ జిల్లా, కసింకోట మండలంలో మిడతలు కలకలం రేపుతున్నాయి.  గోకి వాని పాలెంలోని  జీడి  కొమ్మపై  మిడతాలు దండు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలో మునిగిపోయారు. ఓ జీడి మామిడి తోటలోకి వచ్చిన దండు క్షణాల్లో మొక్కల ఆకులను తినేశాయి. అయితే ఇవి స్థానికంగా కనిపించే మిడతలేనని భయంలేదని హార్టి కల్చరల్ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

04:13Weather Update: మండే భగభగలు.. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు | High Temperatures | Asianet News Telugu
17:38Godavari Pushkaralu పనులకు శ్రీకారం: రూ.9.55 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం | Asianet News Telugu
08:26నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
17:40Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu
32:50Thalassemia Run 2026: ఆ రోజు ఆ తల్లి, బిడ్డని చూసి..నారా భువనేశ్వరి ఎమోషనల్ | Asianet News Telugu
60:04Gen Z Chat with Janasena: విజయ్ రాజకీయంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్| Asianet News Telugu
43:45Dwaraka Tirumala: వైభవంగా చిన్న తిరుమలేశుని సహస్ర దీపాలంకరణ సేవ | Asianet News Telugu
09:14AP Food Commission Visit:రీల్స్ చూడకుండా మంచిగా చదవండి.. మంచి ఉద్యోగాలు వస్తాయి| Asianet News Telugu
02:52Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
11:44Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu