Farmers March : ఫెన్సింగ్ దూకిన మహిళలు..పోలీసుల లాఠీఛార్జ్

Jan 10, 2020, 1:07 PM IST

పాదయాత్రలో భాగంగా శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరులో మహిళలు, రైతులు ఫెన్సింగ్ ను ఛేదించుకుని ముందుకు వచ్చారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదంతో తుళ్లూరులో యుద్దవాతావరణం నెలకొంది.