నేడు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ

నేడు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ

Published : Sep 28, 2022, 11:50 AM IST

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా నవరాత్రి వేడుకల్లో మూడోరోజయిన ఇవాళ(బుధవారం) దుర్గమ్మ గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం, అల్లపుగారెలు నివేదన చేయనున్నారు.
 గాయత్రీ దేవి అవతారంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంద్రకీలాద్రిపై బారులుతీరారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, టిడిపి నేత గొట్టిపాటి రామకృష్ణ తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఆలయానికి మరిన్ని బస్సులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున అందించనున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు.  
 

07:37Minister Nadendla Manohar: చుక్క నెయ్యి కూడా లేదు వైసీపీ పై నాదెండ్ల ఫైర్| Asianet News Telugu
22:17YS Jagan Ibrahimpatnam Tour: జగన్ పర్యటనలో జనసంద్రమైన రోడ్లు| Asianet News Telugu
01:55YS Jagan Visits Jogi Ramesh House: జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన జగన్ | Asianet News Telugu
34:10YS Jagan Ibrahimpatnam Tour: జోగి రమేష్ ఇంటి ముందు జగన్ సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
06:34YS Sharmila Comments on Modi: గాడ్సే, మోదీ ఇద్దరూ ఒకటే షర్మిల సంచలన కామెంట్స్| Asianet News Telugu
09:24CM Chandrababu Naidu Speech: కర్నూలు జిల్లాలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
02:08YS Jagan Ibrahimpatnam Tour: జోగిరమేష్ ఇంటికి జగన్ అభిమానులతో దద్దరిల్లిన హైవే| Asianet News Telugu
12:42Nagababu: వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడే టీటీడీలో వివాదాలు ఎందుకు? | Asianet News Telugu
05:05YS Jagan Attends Legislative Council Chairman Koyye Mosen Raju Son Wedding | Asianet News Telugu
04:07మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu