తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu

తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu

Published : Dec 30, 2025, 05:10 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.