CM Chandrababu Naidu: ఈ రైతు మాటలకి సీఎం చంద్రబాబు ఫిదా| Asianet News Telugu

CM Chandrababu Naidu: ఈ రైతు మాటలకి సీఎం చంద్రబాబు ఫిదా| Asianet News Telugu

Published : Dec 03, 2025, 11:03 PM IST

తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్లలో "రైతన్నా... మీకోసం" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రిప్ సిస్టం ఎగ్జిబిషన్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ మరింత మెరుగ్గా రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీలో చేయాల్సిన మార్పులపై సూచనలు ఇచ్చారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అడిగి తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు.

16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త
13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge
06:03Tirumala Hanuman Idol Theft: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీపై కూటమిపై రెచ్చిపోయిన భూమన | Asianet Telugu
15:52మంగళగిరిలో తల్లికి వందనం లబ్ధిదారులతో లోకేష్ ముఖాముఖి.. ఏమన్నారంటే? | Nara Lokesh Latest News
27:40మంగళగిరిలో ఇళ్లపట్టాల పంపిణి | Nara Lokesh mangalagiri Tour | Asianet Telugu
10:21అచ్చం అన్నగారిలా : Nara Lokesh Speech At Mangalagiri | Asianet Telugu