తిరుపతి వేదికగా నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ పాల్గొన్నారు.