జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక

Jan 3, 2020, 5:32 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ రెండు నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించనుంది.ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ‌పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో అసద్‌ను క్రేన్‌కు వేలాడదీస్తానని అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసద్ గడ్డం కత్తిరించి కేసీఆర్ కు అతికిస్తానని హెచ్చరించారు.