video news : చిన్నారి వర్షిణికి న్యాయం చేస్తాం...దోషులను కఠినంగా శిక్షిస్తాం..

Nov 9, 2019, 3:54 PM IST

చిత్తూరు, మదనపల్లె సమీపంలోని గట్టు గ్రామంలో అపహరణకు గురై అత్యారానికి బలైన బాలిక వర్షిణి కుటుంబ సభ్యులను మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మపరామర్శించారు. 
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.