సచివాలయ భవనంలో మార్పులకు జగన్ సర్కార్ నిర్ణయం... అందుకోసమేనా? (వీడియో)

సచివాలయ భవనంలో మార్పులకు జగన్ సర్కార్ నిర్ణయం... అందుకోసమేనా? (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 27, 2020, 08:01 PM IST

అమరావతి: భద్రతా కారణాల రీత్యా ఏపీ సచివాలయంలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించింది రాష్ట్ర  ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ దిశలో వున్న రెండు గేట్లను మూసి వేస్తున్నారు. రెండు గేట్ల మూసివేత పనులు ప్రారంభమయ్యాయి. 

ఇప్పటి వరకు సచివాలయంలో ప్రధాన గేట్ నుంచే రాకపోకలు సాగుతున్నాయి. కాబట్టి వాడుకలో  లేని ఈ రెండు గేట్లు మూసివేయ్యాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

అమరావతి: భద్రతా కారణాల రీత్యా ఏపీ సచివాలయంలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించింది రాష్ట్ర  ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ దిశలో వున్న రెండు గేట్లను మూసి వేస్తున్నారు. రెండు గేట్ల మూసివేత పనులు ప్రారంభమయ్యాయి. 

ఇప్పటి వరకు సచివాలయంలో ప్రధాన గేట్ నుంచే రాకపోకలు సాగుతున్నాయి. కాబట్టి వాడుకలో  లేని ఈ రెండు గేట్లు మూసివేయ్యాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

03:45Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu
02:29YS Jagan Attends Wedding: నూతన వధూవరులను ఆశీర్వదించిన వై ఎస్ జగన్ | Asianet News Telugu
03:26Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
52:53CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
09:03Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
48:39CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu
16:19Vidadala Rajini: మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వెనుక భారీ అవినీతి: విడ‌ద‌ల ర‌జ‌ని| Asianet Telugu
22:03Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
24:16Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu
10:49AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu