ముగిసిన క్యాబినెట్ భేటీ : స్థానిక ఎన్నికల్లో తేడా వస్తే ఇక అంతే...

Mar 4, 2020, 4:01 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. హై కోర్టు ఆదేశాలతో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా భేటీ వివరాలను రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. క్యాబినెట్ తర్వాత స్థానిక ఎన్నికలపై సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశమయ్యారు.