మహిళా దినోత్సవం రోజునే... రోడ్డెక్కిన రాజధాని మహిళలు

మహిళా దినోత్సవం రోజునే... రోడ్డెక్కిన రాజధాని మహిళలు

Published : Mar 08, 2021, 12:08 PM IST

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళల రోడ్డెక్కారు. 

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళల రోడ్డెక్కారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు  రాజధాని మహిళలు, రైతులు బయలుదేరారు. దీంతో వారిని పోలీసు బలగాలు అడ్డుకోవడంతో మహిళలు రోడ్లపైనే బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులతో మహిళలు వాగ్వివాదానికి దిగారు. తెల్లవారుజామున 4 గంటల నుండే ప్రతి గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు. 

03:57Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
04:20Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu
05:05Rajamahendravaram Milk: తూర్పు గోదావరి జిల్లాలో పాల కల్తీ జిల్లా ఎస్పీ కీలక సూచన | Asianet Telugu
06:06Adulterated Milk: రాజమహేంద్రవరం పాల కల్తీ పై జిల్లా కలెక్టర్ కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu
07:02Vangalapudi Anitha Speech: కొత్త చట్టాలపై అసెంబ్లీలో అనిత కీలక ప్రసంగం| Asianet News Telugu
15:06Nadendla Manohar Speech: పౌరసరఫరాలపై అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల కీలక ప్రసంగం| Asianet News Telugu
03:22Anitha Vangalapudi Speech: మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికిప్రభుత్వం కీలక ప్రకటన | Asianet Telugu
09:08Anitha Vangalapudi Speech: సీఎం, పీఎం అందరూ బాధితులే అసెంబ్లీ లో అనిత స్పీచ్| Asianet News Telugu
13:23Nimmala Ramanaidu Speech in Assembly: అసెంబ్లీలో నిమ్మల రామానాయుడు కీలక ప్రసంగం| Asianet News Telugu
12:40Rajahmundry Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన| Asianet Telugu