తూర్పుగోదావరి జిల్లా లో వరద ఉధృతికి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

Aug 18, 2020, 4:17 PM IST

గోకవరం మండల పరిధిలో గల కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీలో వరద ఉద్రిక్తతకి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని కృష్ణుని పాలెం సంజీవనగర్ వద్ద కాలువ దాటబోయి వరద ఉధృతికి ప్రమాదవశాత్తు 40 సంవత్సరాలు వయసుగల  కాకర్ల సత్తియ్య  మరణించాడు .