సీఎం కేసీఆర్ ని కలిసిన ఘంటా చక్రపాణి

Published : Dec 13, 2018, 11:10 AM IST
సీఎం కేసీఆర్ ని కలిసిన ఘంటా చక్రపాణి

సారాంశం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ ని గురువారం ఉదయం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కలిశారు. 


తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ ని గురువారం ఉదయం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కలిశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. మరోసారి కేసీఆర్ కి ప్రజలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ రోజు కేసీఆర్.. సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు.

ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు గాను.. సీఎం కేసీఆర్ కి ఘంటా చక్రపాణి అభినందనలు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఉన్న కేసీఆర్ ని స్వయంగా కలిసి.. శుభాకాంక్షలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?