పతంగి ఎగరేస్తూ టీఆర్ఎస్ నేత మృతి... భవనం పై నుంచి కింద ఊచలమీద పడి.. (వీడియో)

Published : Jan 15, 2021, 10:16 AM IST
పతంగి ఎగరేస్తూ టీఆర్ఎస్ నేత మృతి... భవనం పై నుంచి కింద ఊచలమీద పడి.. (వీడియో)

సారాంశం

పతంగి సరదా ఓ టీఆర్ఎస్ నేత ప్రాణాన్ని నిలువుగా తీసేసింది. పతంగులు ఎగరేస్తూ చూసుకోకుండా బిల్డింగ్ అంచులదాకా వెళ్లి.. చూసుకోకుండా భవనంమీదినుండి కిందపడిపోయి మృత్యవాత పడ్డ విషాద ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది. 

పతంగి సరదా ఓ టీఆర్ఎస్ నేత ప్రాణాన్ని నిలువుగా తీసేసింది. పతంగులు ఎగరేస్తూ చూసుకోకుండా బిల్డింగ్ అంచులదాకా వెళ్లి.. చూసుకోకుండా భవనంమీదినుండి కిందపడిపోయి మృత్యవాత పడ్డ విషాద ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది. 

"

ముషీరాబాద్ టీఆర్ఎస్ నేత బంగారు కృష్ణ పతంగినే చూస్తూ ముందుకెళ్లి.. ప్రమాదవశాత్తు భవనం పై నుంచి నేరుగా ఇంటి గేట్ ఊచలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోగానే అప్పటికే ఆయన మరణించారు.

గురువారం కుటుం సభ్యులు, మిత్రులతో కలిసి ఓ భవనంపై గాలిపటాలు ఎగురవేశారు బంగారు కృష్ణ. పతంగి జోరులో ముందూ వెనకా చూసుకోలేదు. ఊచలు అతని శరీరంలోకి దిగిపోయి రక్తం వరదలు పారడం చూసే ప్రతి ఒక్కరికీ గగుర్పాటును కలిగించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu