హైదరాబాద్లో ఆర్టీసీ చర్చలు విజయవంతంగా పూర్తవడంతో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.