కేరళ చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వ సాయం (ఫోటోలు)
First Published Aug 19, 2018, 1:00 PM ISTభారీ వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం మరో సాయం అందించింది. బాలామృతం ద్వారా వరద భాదిత చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడానికి పూనుకుంది. ఇందుకోసం దాదాపు 52.5 లక్షల విలువ చేసే 100 మెట్రిక్ టన్నుల ఆహారాన్ని కేరళలకు తరలిస్తోంది.