చింతమడక చేరుకున్న కేసీఆర్, ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

Siva Kodati |  
Published : Jul 22, 2019, 01:37 PM IST
చింతమడక చేరుకున్న కేసీఆర్, ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడక చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో సొంతూరికి వచ్చిన కేసీఆర్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడక చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో సొంతూరికి వచ్చిన కేసీఆర్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం అక్కడి నుంచి బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో చిన్ననాటి స్నేహితులను కేసీఆర్ పలకరించారు.. దారి పొడవునా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వేదికపై తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువుకు పాదాభివందనం చేశారు. 

PREV
click me!

Recommended Stories

బాలామృతం సభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet News Telugu
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu