ప్రగతి భవన్లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రగతి భవన్లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయని.. మిగిలిన 20 గంటల పాటు లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. ఈ నెల 20వ తేదీన క్యాబినెట్ మరోసారి సమావేశమై , లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.
కేబినెట్ నిర్ణయాలు