ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదు

By narsimha lodeFirst Published Aug 9, 2022, 12:55 PM IST
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదైంది. 2020లో రసమయి బాలకిషన్ పై  రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదైంది. 2020లో సిద్దిపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు  రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేసినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదైందని ఈ కథనం తెలిపింది.  

click me!