ఓయూ పీజీ విద్యార్ధి అరెస్ట్: నక్సల్ నేత హరిభూషణ్‌ను కలిశాడని అనుమానం

Published : Jun 07, 2019, 05:48 PM ISTUpdated : Jun 07, 2019, 06:09 PM IST
ఓయూ పీజీ విద్యార్ధి అరెస్ట్: నక్సల్ నేత హరిభూషణ్‌ను కలిశాడని అనుమానం

సారాంశం

ఓయూ పీజీ విద్యార్ధి రంజిత్ రావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిశారని పోలీసుల అనుమానం

భద్రాచలం: ఓయూ పీజీ విద్యార్ధి రంజిత్ రావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిశారని పోలీసుల అనుమానం

రంజిత్ రావు నుండి  పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా చెబుతున్నారు. రంజిత్ రావు నుండి  పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం  చేసుకొన్నారు.  మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిసి వస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు రంజిత్  రావును అరెస్ట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?