హెలికాప్టర్లలో కొంగర కొలాన్ కు బయలు దేరిన మంత్రులు

Published : Sep 02, 2018, 03:35 PM ISTUpdated : Sep 09, 2018, 12:46 PM IST
హెలికాప్టర్లలో కొంగర కొలాన్ కు బయలు దేరిన మంత్రులు

సారాంశం

టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభకు టీఆర్ఎస్ మంత్రులు బయలు దేరారు. సీఎం కేసీఆర్, మంత్రులు సభకు వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి మూడు హెలికాప్టర్లను సిద్దం చేశారు. 

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభకు టీఆర్ఎస్ మంత్రులు బయలు దేరారు. సీఎం కేసీఆర్, మంత్రులు సభకు వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి మూడు హెలికాప్టర్లను సిద్దం చేశారు. కేబినేట్ బేటి అనంతరం మంత్రులు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రెండు హెలికాప్టర్లలో కొంగరకొలాన్ కు బయలు దేరారు. సీఎం కేసీఆర్ కోసం మరో హెలికాప్టర్ ను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ మరికాసేపట్లో బయలుదేరనున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
Strong Wind Alert : వాయుగుండం కాదిది వాయు'గండం'.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే