జగిత్యాల జిల్లా లో కిడ్నాప్ కలకలం...

Published : Nov 05, 2022, 11:58 AM IST
జగిత్యాల జిల్లా లో కిడ్నాప్ కలకలం...

సారాంశం

జగిత్యాల జిల్లాలో కరాటే క్లాసులకు వెళ్లిన విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది.   

జగిత్యాల : మెట్ పల్లి పట్టణంలోని ఉదయం 6 గం.లకు కరాటే క్లాస్ కు వెళ్లిన విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ చేసిన దుండగులు మెట్పల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో వారిని వదిలి వెళ్ళారు.  వివరాలు తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!