జగిత్యాల జిల్లా లో కిడ్నాప్ కలకలం...

Published : Nov 05, 2022, 11:58 AM IST
జగిత్యాల జిల్లా లో కిడ్నాప్ కలకలం...

సారాంశం

జగిత్యాల జిల్లాలో కరాటే క్లాసులకు వెళ్లిన విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది.   

జగిత్యాల : మెట్ పల్లి పట్టణంలోని ఉదయం 6 గం.లకు కరాటే క్లాస్ కు వెళ్లిన విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ చేసిన దుండగులు మెట్పల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో వారిని వదిలి వెళ్ళారు.  వివరాలు తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు