జగిత్యాల జిల్లా లో కిడ్నాప్ కలకలం...

Published : Nov 05, 2022, 11:58 AM IST
జగిత్యాల జిల్లా లో కిడ్నాప్ కలకలం...

సారాంశం

జగిత్యాల జిల్లాలో కరాటే క్లాసులకు వెళ్లిన విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది.   

జగిత్యాల : మెట్ పల్లి పట్టణంలోని ఉదయం 6 గం.లకు కరాటే క్లాస్ కు వెళ్లిన విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ చేసిన దుండగులు మెట్పల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో వారిని వదిలి వెళ్ళారు.  వివరాలు తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు