తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. తాజా పరిణామాల్లో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ చీఫ్ కవిత, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.